0 1 min 3 mths

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 29 జులై 2024:-సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలో ఏషియన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నవనిర్మాణ ప్రజా సమితి నాయకుని ఎంగేజ్మెంట్ మొహమ్మద్ జునైద్ ఎంగేజ్మెంట్లో నవనిర్మాణ ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి సయ్యద్ జమీరుద్దీన్ శాలువా మరి పూలమాలతో సన్మానించారు మరియు నవనిర్మాణ ప్రజా సమితి బృందం కూడా సన్మానించారు ఈ కార్యక్రమంలో నవనిర్మాణ ప్రజా సమితి వ్యవస్థాపకుడు మొహమ్మద్ అల్లావుద్దీన్, ఇర్మియ ,మహమ్మద్ అహ్మద్, మొహమ్మద్ రబ్బాని, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు