0 1 min 3 mths

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 10 ఆగస్టు 2024:- సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో శనివారం రోజున నవనిర్మాణ ప్రజా సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ పర్వేజ్ జన్మదిన వేడుక నవనిర్మాణ ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి సయ్యద్ జమీరుద్దీన్ శాలువా మరియు పూలమాలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరియు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటూ అభినందించారు ఈ కార్యక్రమంలో ఇప్పేపల్లి సొసైటీ Pacs చైర్మన్ దాసరి మచ్చందర్, మాజీ కౌన్సిలర్ మోతిరామ్, మాజీ కౌన్సిలర్ మొహమ్మద్ జహంగీర్ నవనిర్మాణ ప్రజా సమితి అధ్యక్షుడు మొహమ్మద్ అల్లావుద్దీన్ , నాయకులు ఇర్మియ, జునైద్, మొహమ్మద్ అంజత్ బాబా, తదితరులు పాల్గొన్నారు