0 1 min 2 mths
Oplus_0

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 18 ఆగస్టు 2024::సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆదర్శ్ నగర్ కాలనీలో బి శ్రీనివాస్ రెడ్డి నిర్మించుకున్న నూతన గృహ నిర్మాణం ప్రారంభోత్స కార్యక్రమం ఆదివారం రోజు మధ్యాహ్నం పంతులు వారి హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రారంభోత్స కార్యక్రమం జరిగింది ఇందులో నవనిర్మాణ ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ జమీరుద్దీన్ మరియు వారి బృందం తో కలిసి వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నవనిర్మాణ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ అల్లావుద్దీన్, సీనియర్, పత్రికా విలేకర్, మహమ్మద్ నసీరుద్దీన్, మరియు నవనిర్మాణ ప్రజా సమితి నాయకులు, మహమ్మద్ అహ్మద్ మహమ్మద్ అంజద్(బాబా),రవి హిందుస్తానీ, ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు