0 1 min 2 mths

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 14 ఆగస్టు ::- సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం భరత్ నగర్ లో బుధవారం రోజున ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్ జన్మదిన సందర్భంగా వారి కార్యాలయం భారత్ నగర్లో నవనిర్మాణ ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ జమీరుద్దీన్ శాలువా మరి పూలమాలతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదినాన్ని జరిపారు ఈ సందర్భంగా నవనిర్మాణ ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మొహమ్మద్ అల్లావుద్దీన్ శాలువా మరి పూలమాలతో సన్మానించి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాక్షేత్రంలో ఉండాలని మరిన్ని విజయాలు చేకూరుచుకోవాలని మనసారాగా కోరుకుంటూ వాళ్లను అభినందించారు ఈ కార్యక్రమంలో నవనిర్మాణ ప్రజా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇర్మియా, నాయకులు అంజద్ బాబా కార్యకర్తలు భారత్ నగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు