0 1 min 5 mths

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 7 జూన్ 2024:- సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోతిరామ్ జన్మదిన సందర్భంగా NNPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ సమీరుద్దీన్ శుక్రవారం శాలువా మరి పూలమాలతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా NNPS రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ అల్లావుద్దీన్, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు మహమ్మద్ జాంగిర్, మొహమ్మద్ అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అక్రమ్ సయ్యద్ ముంతాజ్ షా, మహమ్మద్ మొయిజ్ తదితరులు పాల్గొన్నారు