0 7 mths

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 18 మార్చ్ 2024:_ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీ ఆర్ ఎస్ లీడర్స్ ఎం ఎల్ సీ కవితక్క నీ అరెస్ట్ చేసినందుకు నిరసనను తెలిజేశారు. మన సౌమయుడైన ఎమ్మెల్యే గారు మోడీ గారు డౌన్ డౌన్ అని ఒక ప్లకాడ్ తో నినసనను తెలియజేశారు. కానీ మన ఎమ్మెల్యే గారు చెరుకు రైతు కార్మికుల గురుంచి గానీ మరియు పీరమిల్ కంపెనీ వల్ల చనిపోయిన వాల గురుంచి గానీ ఎప్పుడు కూడా ఎందుకు రోడ్డు మీద నిరసన చేయలేదు. జహీరాబాద్ లో మీరు అభివృద్ధి చేయకపోవడం వల్ల మన జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు నానా బాధలు పడుతుంటే అవేమీ పట్టించుకోకుండా స్కాములు చేసిన మీ అక్క కోసం మాత్రం రోడ్డు మీదికి వచ్చారు. మీ అక్కని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే జాన్సీ లక్ష్మి భాయ్ లాగా వ్యుధంలో గెలిచినట్టు చాలా గర్వంగా నవ్వుతూ ఈడీ వాళ్ళతో వెళ్లిన మీ అక్కకే లేని బాధ మీకు ఎందుకు వచ్చింది అని జ్యోతి పండాల్ అన్నారు. మీకూ అస్సలు హాస్పిటల్ పేరు పలకడం రాదు సీఎం రిలీఫ్ ఫండ్ అని అనడం రాదు కానీ మీరు మోడీ డౌన్ డౌన్ అని అంటున్నారు అస్సలు మీకు మోడీ అని పేరు అయిన పలకడం వచ్చా అని జ్యోతి పండాల్ ఏద్దేవ చేశారు. మీరు జహీరాబాద్ ప్రజలకే సరిగా తెలియదు అలాంటిది మీరు మోడీ గారి పేరు తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందని జ్యోతి పండాల్ అన్నారు. అయినా మీ బీఆర్ఎస్ లీడర్స్ అందరూ మీతో సహా నిరసనను తెలియజేస్తున్నటు లేదు మీరు అందరూ చాలా సంతోషంగా నవ్వుతూ ప్లకడ్ లు పట్టుకొని పిక్నిక్ వెళుతున్నట్టు ఉండి. లిక్కర్ స్కాం జరిగింది మన స్టేట్ లో కాదు స్టేట్ అధికారులు ఈ కేసును హ్యాండిల్ చేయడానికి. ఈ స్కాం జరిగింది సెంట్రల్ లెవెల్ లో కాబ్బట్టి సీబీఐ ఐటీ ఈడీ రంగంలోకి దిగాల్సి వచ్చింది ఎందుకంటే ఇది ప్రేవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు కాబ్బట్టీ. మీ అక్క హవాలా లావాదేవీలు చేశారు అని ఆరోపణలు ఉన్నాయి కబ్బాట్టి ఐటీ సీబీఐ ఈడీ ఈ మూడు సంస్థలు కలిస్తేనే గానీ ఈ కేసు నీ హ్యాండిల్ చేయలేరు. ఈడీ ఆరోపణల ప్రకారం బ్లాక్ మనీ ఉన్నందుకు ఐటీ, ఎకనామిక్స్ ఆఫన్సేస్ మరియు కరప్షన్ ఉన్నందుకు సీబీఐ మరియు ఈడీ వచ్చాయి తప్పితే ఇందులో బీజేపీ కి మోడీ కి ఎమ్ సంబంధం ఉంది. మనీ లాండరింగ్ కేసుల వల్ల పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలే కొన్ని వందల కోట్లల్లో ఫైన్ నీ కట్టాల్సి వస్తుంది. మీ అక్క కూడా చేసింది మామూలు స్కాం కాదు హైదరాబాద్ గల్లీలో చేసి వుంటే కథ వేరేగా ఉండేదేమో కానీ ఈ స్కాం ఢిల్లీ గల్లీలో జరిగింది కాబట్టి మూడు ఏజెన్సీస్ వచ్చాయి. ఎదో ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ నీ నెగటివ్ చేయడానికి ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తప్పా మరొకటి కనిపించడం లేదు అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. ఈ రాబోయే ఎలక్షన్స్ లో ఓట్ల కోసం ప్రతి వాడు మోడీ నీ విమర్శించిచడం ఫ్యాషన్ అయ్యింది అని కానీ ఎవరు కూడా మోడీ నీడను కూడా తాకలేరు అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. మీది సముద్రంలో మునిగి పోయిన ఓడనే కావున మీరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసిన మీ పప్పులు వుడకవు అని జ్యోతి పండాల్ ఎద్ధేవ చేశారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే మీ అక్క మాత్రం సమాజానికి చాలా గట్టి మెసేజ్ నే ఇచ్చారు మహిళాలు దేంట్లో కూడా తక్కువ కాదు అని. ఈ విషయంలో మీ అక్కని చాలా మంది మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు.